నిజాంపట్నంలో ఆక్వా పార్కు
AP: బాపట్ల(D) నిజాంపట్నం సమీపంలోని పరిశవారిపాలెం వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మారిటైమ్ బోర్డు టెండర్లు ఆహ్వానించింది. జూన్ 9లోగా బిడ్లు దాఖలు చేయాలి. దిండి బీచ్కు ఆనుకుని 192.40 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మత్స్య సంపదను ప్రోత్సహించేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 66.02crతో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఇక్కడే సీడ్ ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరకు అందించనున్నారు